
తెలంగాణం
కేటీఆర్, కవితతో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి భేటీ !
హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఈ ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఎంపీ అసదుద్దీన్ తో ఆయన ఇంట్లో మంత్రి కేటీఆర్ సమా
Read Moreఎంపీ అసదుద్దీన్ తో KTR భేటీ
మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఆయన ఇంట్లో కలిశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అ
Read Moreసింగరేణికి ఇండియాస్ బెస్ట్ అవార్డు
వెలుగు: సింగరేణి సంస్థకు అమెరికాకు చెందిన బెర్క్షైర్ కంపెనీ ఇటీవల ప్రకటించిన ‘ఇండియాస్ బెస్ట్’ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ముంబైలో శన
Read Moreమోడీ, రాహుల్ మధ్యే ఎన్నికలు: ఉత్తమ్
రానున్న లోక్ సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మధ్యే జరుగుతున్నాయని, ఇందులో మరో పార్టీ ప్రమేయమే లేదని పీసీసీ చీఫ్ ఉత్
Read Moreయాదాద్రిలో ఘనంగా ధ్వజారోహణం
వెలుగు : యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ధ్వజారోహణాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గరుత్మంతుడి
Read Moreదేశభక్తి ముసుగులో.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : రాహుల్
దేశంలోని ప్రతీ పేదవాడికి కనీస ఆదాయం అందేలా పథకం తెస్తామన్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస ఆదాయ పరిమితి నిర్ణయిస్తామని
Read Moreఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై విచారణ
ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై విచారణ మొదలవుతోంది. ఇండ్లు కట్టకున్నా.. కట్టినట్లు కాగితాల్లో చూపించి బిల్లులు కాజేసింది ఎవరో తేల్చేందుకు
Read Moreరాష్ట్రంలో పెరిగిన లోక్ సభ ఎన్నికల హీట్
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల హీట్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందే.. పార్టీల మధ్య సవాళ్లు జరుగుతున్నాయి. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తుందన్న కేటీఆర్ కు బ
Read Moreట్రాక్టర్ టైర్ల క్రింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి
రంగారెడ్డి : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ల కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్ నగర్ ల
Read Moreలోక్ అదాలత్ లో 15వేల కేసులు కాంప్రమైజ్
హైదరాబాద్ : లోక్ అదాలత్ తో 2వేల కేసులు కాంప్రమైజ్ అయ్యాయని తెలిపారు సీ.పీ అంజనీ కుమార్. శనివారం హైద్రాబాద్ లో అన్ని కోర్టుల్లో మెగా లోక్ అదాలత్ నిర్వహ
Read Moreసీఎం కేసీఆర్ ఆలోచనలే దేశానికి ఆచరణ : కేటీఆర్
సీఎం కేసీఆర్ ఆలోచనలే దేశానికి ఆచరణగా మారాయన్నారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వనపర్తిలో నిర్వహించిన TRS పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో
Read Moreరాష్ట్రానికి రాహుల్ ..శంషాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం శంషాబాద్ చేరుకోనున్నారు. తర్వ
Read Moreరేపు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో
రాష్ట్ర వ్యాప్తంగా రేపు (ఆదివారం,మార్చి-10) పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు
Read More