తెలంగాణం

సమతామూర్తి దర్శనానికి 4 రోజులు బ్రేక్

ముచ్చింతల్ : శంషాబాద్ సమీపంలోని సమతామూర్తి కేంద్రంలో ఈ నెల 29 నుంచి మండలాభిషేకాలు, ఆరాధనలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు

Read More

గ్యాస్ ధరలకు నిరసనగా షర్మిల వంటావార్పు

YSRTP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర 39వరోజు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు షర్మిల. వెలిశాల గ

Read More

చినజీయర్ లేకుండానే యాదాద్రి పున: ప్రారంభం

యాదాద్రి పునర్ నిర్మాణానికి మూహుర్తం పెట్టిన చినజీయర్... లేకుండానే దేవాలయ పున:ప్రారంభం జరిగింది. పిలిస్తే వెళ్తా.. లేకుంటే చూసి ఆనందిస్తానని చినజీయర్

Read More

యాదగిరిగుట్ట కేసీఆర్ సొంత ఆస్తి కాదు

గవర్నర్ తమిళిసైని యాదాద్రి ప్రారంభోత్సవానికి అహ్వానించకపోవడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ సొంత భ

Read More

దేశాన్ని కలపాలనుకుంటే RRR చూడండి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై  కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశంసలు కురిపించారు. దేశాన్ని ఐక్యం చ

Read More

ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ సర్కారు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించా

Read More

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మచారెడ్డి మండలం ఘన్ పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్

Read More

ఎల్.ఐ.సి ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఎల్.ఐ.సి ఆఫీసు ఎదుట ఉద్యోగులు

Read More

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

యాదాద్రి ఆలయం పునః ప్రారంభమైంది. ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ పూర్తయ్యింది. ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వేదమంత్రోచ్చారణల మధ్య క

Read More

సప్తగోపురాలకు మంత్రుల‌ పూజలు

యాదాద్రి: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కోసం నిర్వహిస్తున్న పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా.. సోమవారం సప్తగోపురాలకు నిర్వహిస్తున్న మహాకుంభ సంప్రోక

Read More

సార్వత్రిక సమ్మెకు జై కొట్టిన సింగరేణి కార్మికులు

సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గుబావులన్నీ బోసిపోయాయి. చిర్యాల జిల్లా,  శ్రీరాంపూర్, మందమర్రి, బెల

Read More

ఆర్ఎస్ఎస్ కు రాజకీయాలతో సంబంధం లేదు

నిజామాబాద్: రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో సంబంధంలేదని బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ అన్నారు. నిజామాబాద్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

Read More

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది

యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.స్థానిక ఎంపీగా ఉన్న తనను ఆలయ పునః ప్రారంభానిక

Read More