తెలంగాణం

ఐనవోలు జాతర  ప్రత్యేక ఆకర్షణగా పెద్దపట్నం

ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి ఆదివారంలో భాగంగా నిర్వహించిన పెద్దపట్నం ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది.  3

Read More

సింగరేణిలో మరోసారి మోగనున్న సమ్మె సైరన్ ?

సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు పాటిస్తోందని కార్మికసంఘాల నాయకులు ఆరోపించారు. ప్రజావ్యతిరేక

Read More

రేపు యాదాద్రి ఆలయం పునః ప్రారంభం 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంట

Read More

యాదాద్రి జిల్లాలో కోతికి అంత్యక్రియలు

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం మైలారంలో కోతికి అంత్యక్రియలు చేశారు గ్రామస్తులు. వానరాన్ని దైవస్వరూపంగా భావించి అంతిమయాత్ర చేశారు. గ

Read More

వీణవంక మండలంలో ఈటల రాజేందర్ పర్యటన

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలోని పోచమ్మ తల్లి ప్రతిష్టాపన మహహోత్సవంలో బీజేపీ నేత, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప

Read More

ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతుల అభ్యంతరం

సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని స్థానికుల ఆగ్రహం రైతులకు సమాచారం ఇచ్చామంటున్న అధికారులు ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న

Read More

దళిత బంధు పేరుతో డబ్బులడిగితే కఠిన చర్యలు

మధిర: దళిత బంధు పేరుతో డబ్బులడిగితే దళారులు, బ్రోకర్ల తాటతీస్తానని, వారిపై కేసులు పెట్టిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. తన పాద

Read More

షీ టీమ్స్ 2కే, 5కే రన్

ఖమ్మం: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కే

Read More

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు

ఆదిలాబాద్ జిల్లా: తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని బీజేపీ ఎంపీ సోయం బాబురావ్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై

Read More

రాష్ట్ర ఆమోదం లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యం

సింగరేణి సంస్థ ప్రైవేటీకరణపై టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆమోదం లేకుండా ప్రైవేటీక

Read More

పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న షర్మిల 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది.38వ రోజు తిరుమల గిరి మండలం నందపురం గ్రామం నుంచి పాదయాత్రను

Read More

ఇవాళ కుటుంబ సమేతంగా యాదాద్రి వెళ్ళనున్న కేసీఆర్

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ వైభవంగా కొనసాగుతోంది. బాలాలయంలో 7వ రోజు పంచ కుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం శాంత

Read More

రైతన్నలకు కరెంట్ కష్టాలు.. ఎండిపోతున్న పంటలు

ఎండాకాలం ప్రారంభంలోనే రైతన్నలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ కట్‎లతో పంటలు ఎండుతున్నాయంటూ మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇష్టారాజ్యం

Read More