తెలంగాణం
వీణవంక మండలంలో ఈటల రాజేందర్ పర్యటన
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలోని పోచమ్మ తల్లి ప్రతిష్టాపన మహహోత్సవంలో బీజేపీ నేత, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప
Read Moreఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతుల అభ్యంతరం
సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని స్థానికుల ఆగ్రహం రైతులకు సమాచారం ఇచ్చామంటున్న అధికారులు ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న
Read Moreదళిత బంధు పేరుతో డబ్బులడిగితే కఠిన చర్యలు
మధిర: దళిత బంధు పేరుతో డబ్బులడిగితే దళారులు, బ్రోకర్ల తాటతీస్తానని, వారిపై కేసులు పెట్టిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. తన పాద
Read Moreషీ టీమ్స్ 2కే, 5కే రన్
ఖమ్మం: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కే
Read Moreతప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు
ఆదిలాబాద్ జిల్లా: తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని బీజేపీ ఎంపీ సోయం బాబురావ్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై
Read Moreరాష్ట్ర ఆమోదం లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యం
సింగరేణి సంస్థ ప్రైవేటీకరణపై టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆమోదం లేకుండా ప్రైవేటీక
Read Moreపాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న షర్మిల
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది.38వ రోజు తిరుమల గిరి మండలం నందపురం గ్రామం నుంచి పాదయాత్రను
Read Moreఇవాళ కుటుంబ సమేతంగా యాదాద్రి వెళ్ళనున్న కేసీఆర్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ వైభవంగా కొనసాగుతోంది. బాలాలయంలో 7వ రోజు పంచ కుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం శాంత
Read Moreరైతన్నలకు కరెంట్ కష్టాలు.. ఎండిపోతున్న పంటలు
ఎండాకాలం ప్రారంభంలోనే రైతన్నలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ కట్లతో పంటలు ఎండుతున్నాయంటూ మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇష్టారాజ్యం
Read Moreఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగినయ్
ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగినయ్ ప్యాసెంజర్ సెస్ పేరుతో రూ.5 బాదుడు రౌండ్ ఫిగర్ పేరిట మరో రూ. 5 పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ఎండీ సజ్జనా
Read Moreకరీంనగర్కు సైనిక్ స్కూల్
న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్జీవోలు, ప్రైవేట్ స్కూల్స్, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ
Read Moreకరెంట్ వాడకంలో తెలంగాణ రికార్డు
హైదరాబాద్, వెలుగు: వేసవి కాలం ప్రారంభంలోనే రాష్ట్రం విద్యుత్ వాడకంలో రికార్డులను తిరగ రాస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగంలో పీక్ డి
Read Moreగిట్టుబాటు కాక టమాట తోటల్ని వదిలేస్తున్న రైతులు
మహబూబ్నగర్, వెలుగు: టమాట రేట్లు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు కాకపోవడంతో టమాట తోటలను రైతులు అట్లనే వదిలేసుకుంటున్నారు. రాష్ట్రంలో దిగుబడులు బాగా రావడ
Read More












