తెలంగాణం

వీణవంక మండలంలో ఈటల రాజేందర్ పర్యటన

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలోని పోచమ్మ తల్లి ప్రతిష్టాపన మహహోత్సవంలో బీజేపీ నేత, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప

Read More

ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతుల అభ్యంతరం

సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని స్థానికుల ఆగ్రహం రైతులకు సమాచారం ఇచ్చామంటున్న అధికారులు ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న

Read More

దళిత బంధు పేరుతో డబ్బులడిగితే కఠిన చర్యలు

మధిర: దళిత బంధు పేరుతో డబ్బులడిగితే దళారులు, బ్రోకర్ల తాటతీస్తానని, వారిపై కేసులు పెట్టిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. తన పాద

Read More

షీ టీమ్స్ 2కే, 5కే రన్

ఖమ్మం: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కే

Read More

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు

ఆదిలాబాద్ జిల్లా: తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని బీజేపీ ఎంపీ సోయం బాబురావ్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై

Read More

రాష్ట్ర ఆమోదం లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యం

సింగరేణి సంస్థ ప్రైవేటీకరణపై టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆమోదం లేకుండా ప్రైవేటీక

Read More

పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న షర్మిల 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది.38వ రోజు తిరుమల గిరి మండలం నందపురం గ్రామం నుంచి పాదయాత్రను

Read More

ఇవాళ కుటుంబ సమేతంగా యాదాద్రి వెళ్ళనున్న కేసీఆర్

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ వైభవంగా కొనసాగుతోంది. బాలాలయంలో 7వ రోజు పంచ కుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం శాంత

Read More

రైతన్నలకు కరెంట్ కష్టాలు.. ఎండిపోతున్న పంటలు

ఎండాకాలం ప్రారంభంలోనే రైతన్నలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ కట్‎లతో పంటలు ఎండుతున్నాయంటూ మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇష్టారాజ్యం

Read More

ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగినయ్

ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగినయ్ ప్యాసెంజర్ సెస్ పేరుతో రూ.5 బాదుడు  రౌండ్ ఫిగర్ పేరిట మరో రూ. 5 పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ఎండీ సజ్జనా

Read More

కరీంనగర్​కు సైనిక్ స్కూల్ 

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్​లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్జీవోలు, ప్రైవేట్​ స్కూల్స్, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ

Read More

కరెంట్​ వాడకంలో తెలంగాణ రికార్డు

హైదరాబాద్, వెలుగు: వేసవి కాలం ప్రారంభంలోనే రాష్ట్రం విద్యుత్ వాడకంలో రికార్డులను తిరగ రాస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగంలో పీక్ డి

Read More

గిట్టుబాటు కాక టమాట తోటల్ని వదిలేస్తున్న రైతులు  

మహబూబ్​నగర్​, వెలుగు: టమాట రేట్లు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు కాకపోవడంతో టమాట తోటలను రైతులు అట్లనే వదిలేసుకుంటున్నారు. రాష్ట్రంలో దిగుబడులు బాగా రావడ

Read More