తెలంగాణం
రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయొద్దు
వడ్లన్నీ కేంద్రమే కొనేలా ఒత్తిడి పెంచాలె మంత్రులతో సమావేశంలో సీఎం కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై నేడు మంత్రుల ప్రెస్మీట్
Read Moreకరెంటు చార్జీలను తగ్గించాల్సిందే
రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన బీజేపీ శ్రేణులు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం నెట్వర్క్, వెలుగు:
Read Moreకానిస్టేబుల్ కోచింగ్కు 15 వేలు.. గ్రూప్ 1కు 30 వేలు
జాబ్, కోచింగ్ టైంను బట్టి భారీగా వసూళ్లు కానిస్టేబుల్ కోచింగ్కు 15 వేలు గ్రూప్ 1కు 30 వేలదాకా ఫీజు పేరున్న ఇనిస్టిట్యూట్లలో 40 వేలు ఫీ
Read Moreరాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
ఇటీవల ఎండదెబ్బకు ఫారెస్ట్ ఆఫీసర్ మృతి ఏటా వందల సంఖ్యలో మరణాలు ఈసారి మరింత ప
Read Moreరాజ్యాంగ పరిరక్షణ కోసం యుద్ధభేరి మహాసభ
రాజ్యాంగ రక్షణ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్య
Read Moreపన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్
నిజామాబాద్ జిల్లా బోధన్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు. ఆరేళ్లుగా మున్సిపలిటీ పన్ను చెల్లించకపోవడంతో ఇవాళ కార్యాలయాన్ని
Read Moreఅంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వివేక్ వెంకటస్వామి
దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామి అన్నారు. షాబాద్ మండ
Read Moreధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరిచిన్రు
అడ్డగూడూరు: కేసీఆర్, కేంద్రం దొందూ దొందేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వైఎస్సార్టీపీ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర 36వ రోజుకు చేరు
Read Moreసమస్యలపై భట్టి సమర శంఖం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల వల్ల గతంలో పాదయాత్రను వాయిదా వేశారు
Read Moreఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్: ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసిన మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలను
Read Moreఆలేరులో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ శుక్రవారం 36వ రోజు ఆత్మకూరు మండలం ప
Read Moreఆంధ్రాకు లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది
తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జా
Read Moreటెట్ సిలబస్, గైడ్లైన్స్ ప్రకటించిన విద్యాశాఖ
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుప
Read More












