తెలంగాణం
సెక్రటేరియట్లో గుడి నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: కొత్తగా కడుతున్న తెలంగాణ సెక్రటేరియట్లో నల్ల పోచమ్మ అమ్మవారి గుడి నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు.
Read Moreకరెంట్ చార్జీల పెంపుపై ఇయ్యాల బీజేపీ నిరసన
టీఆర్ఎస్ సర్కార్కు పోయేకాలం దగ్గర పడ్డది: బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు&nb
Read Moreకరీంనగర్ లో భగీరథ నీళ్లు మూడ్రోజులకోసారి
కరీంనగర్ లో పైలెట్ ప్రాజెక్టు ఫెయిల్ తాగునీటికి తిప్పలు పడుతున్న ప్రజలు అరగంట లేదా గంటనే వాటర్ సప్లై ట్యాంక
Read Moreప్రజల బతుకులు మార్చడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
యాదాద్రి: ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేస్తున్న
Read Moreజడ్పీ చైర్మన్ తలపై కొట్టిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ: తెలంగాణలో పండిన ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర
Read Moreకొలువులపై యువత ఫోకస్
సర్కార్ కొలువు సాధించడమే లక్ష్యంగా యువత కష్టపడుతున్నారు.ఎన్నో యేళ్లుగా కొలువుల నోటిఫికేషన్లకు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాల భర్
Read Moreసిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలి
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం
Read Moreకేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో బండి.. రైతులను మోసం చేస్తుండ్రు
నిజామాబాద్: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రమే కొనాలని ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ తప్పుడు ప్రకటనలు చేస్తూ.. రైతులను మోస
Read Moreటెట్ షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే ఒక్కొక్క నోటిఫికే
Read Moreవచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తాం
నల్లగొండ: బహుజన రాజ్యాధికారం కోసం పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన మొదలుపెట్టిన
Read Moreకేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ పాత పాటే పాడిన్రు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులు పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు ఏ మాత్రం మారలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత
Read Moreరా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె
రా రైస్ ఎగుమతిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా స్పష్టతనిస్తలేదని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంటులోని మంత్రి
Read Moreఇంటి పన్ను కట్టలేదని ఇంటి ముందు చెత్త పోసిన్రు
నల్గొండ/ జగిత్యాల: ఇంటి పన్ను కట్టలేదని అధికారులు గేట్లు, తలుపులు లాక్కెల్లిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో జరిగింది. రెండేళ్లుగా మున
Read More












