హైదరాబాద్, వెలుగు: కొత్తగా కడుతున్న తెలంగాణ సెక్రటేరియట్లో నల్ల పోచమ్మ అమ్మవారి గుడి నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నరేందర్ రావు దంపతులు భూమి పూజ చేశారు. ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డితో పాటు పలువురు సెక్రటేరియట్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మసీదులు నిర్మాణం జరుగుతోంది. సెక్రటేరియట్తో పాటే గుడి, మసీదులను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సెక్రటేరియట్లో గుడి నిర్మాణానికి శంకుస్థాపన
- తెలంగాణం
- March 25, 2022
లేటెస్ట్
- డబుల్ డిజిట్! .. మూడు పార్టీలదీ అదే ధీమా
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- అధికారంలో వస్తే జీఎస్టీ తొలగిస్తాం:రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ సర్కార్.. 5 నెలలు టైమ్ పాస్ చేసింది: కేటీఆర్
- Aha OTT Top 10 Trending: సుడిగాలి సుధీర్ హోస్టింగే టాప్..ఆహా ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, షోస్ ఇవే
- బిల్డర్ చేతిలో మోసపోయిన భారత క్రికెటర్ తండ్రి
- Puri,Teja: Puri,Teja: తేజ సజ్జ, పూరి జగన్నాధ్ కాంబో.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
- కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు
- జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ
- శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!