తెలంగాణం
సర్కార్ నిర్లక్ష్యంతో అధ్వాన్నంగా ట్రిపుల్ ఐటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో బాసర ట్రిపుల్ఐటీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. రెగ్యు
Read Moreరూ. 2,500కు కొడుకును అమ్ముకున్నరు
పోషించే స్తోమత లేకే అంటున్న తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా ఘన్పూర్లో ఘటన డిచ్పల్లి, వెలు
Read Moreనిరుటి యాసంగి వడ్లే.. మిల్లింగ్ చెయ్యలే!
ఎఫ్సీఐకి ఇంకా 9.71 లక్షల టన్నుల బియ్యాన్ని ఇయ్యని సర్కార్ ఏడేండ్లుగా బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కెపాసిటీనే పెంచుతున్న ప్రభుత్వం రోజూ 41,166 ట
Read Moreకేసీఆర్ అవినీతి అందరికీ తెలుసు
తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్తలేవ్ రాష్ట్రంలో ప్రతి గడపకూ వెళ్తం అధికారంలోకి వస్తే ఫ్రీగా విద్య, వైద్యం ఆప్ ఎమ్మెల్యే, స
Read Moreఇయ్యాల్టి నుంచి బొగ్గు గనుల్లో 48గంటల సమ్మె
సమ్మె సక్సెస్ కోసం నాలుగు జాతీయ సంఘాల ఏర్పాట్లు మద్దతు తెలిపిన గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ప్రైవేటైజేషన్ ఉండదని కేంద్రం.. సమ్మె వద
Read Moreబాయిల్డ్ రైస్ ఇస్తామంటున్న రాష్ట్రం.. రా రైస్ ఇవ్వాలంటున్న కేంద్రం
ఏప్రిల్ నుంచే వరి కోతలు.. పంట చేతికి వస్తున్న టైమ్లో వానల భయం సర్కారు కొనకుంటే రైతులకు రూ.3 వేల కోట్లకు పైనే నష్టం హైదరాబాద్&zwn
Read Moreఇయ్యాల యాదాద్రి ప్రారంభం
ఆరేండ్ల తర్వాత దర్శనం ఇవ్వనున్న స్వయంభూ లక్ష్మీ నారసింహుడు ఉదయం 11:55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ పాల్గొననున్న సీఎం దంపతులు, మంత్రులు, ప్రజాప్రతి
Read Moreప్రపంచంలోనే పెద్ద అవినీతిపరుడి చేతిలో తెలంగాణ నలిగిపోతోంది
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడైన సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ నలిగిపోతోందని, సీఎం కేసీఆర్ అన్ని కులాల వాళ్లకు పంగనామాలు పెట్టా
Read Moreసామాన్యుడికి న్యాయం చేయడమే ఆప్ లక్ష్యం
బీజేపీకి ప్రత్యమ్నాయం ఆప్ మాత్రమే: సోమ్నాథ్ భారతి హన్మకొండ: సామాన్యుడికి న్యాయం చేయటమే తమ పార్టీ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంచార్జి,
Read Moreఐనవోలు జాతర ప్రత్యేక ఆకర్షణగా పెద్దపట్నం
ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి ఆదివారంలో భాగంగా నిర్వహించిన పెద్దపట్నం ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. 3
Read Moreసింగరేణిలో మరోసారి మోగనున్న సమ్మె సైరన్ ?
సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు పాటిస్తోందని కార్మికసంఘాల నాయకులు ఆరోపించారు. ప్రజావ్యతిరేక
Read Moreరేపు యాదాద్రి ఆలయం పునః ప్రారంభం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంట
Read Moreయాదాద్రి జిల్లాలో కోతికి అంత్యక్రియలు
యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం మైలారంలో కోతికి అంత్యక్రియలు చేశారు గ్రామస్తులు. వానరాన్ని దైవస్వరూపంగా భావించి అంతిమయాత్ర చేశారు. గ
Read More












