తెలంగాణం
ఇవాళ రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3.54గంటల సమయంలో ఏకంగా 13,857
Read Moreనా యాత్ర ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నానన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన యాత్ర ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ కోసం కాదని స
Read Moreకేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ పంచాయతీ
మంత్రి కేటీఆర్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని అన్నారు ఎంపీ అర్వింద్. కేసీఆర్ కుటుంబంలో గత 18 నెలలుగా సీఎం కుర్చీ పంచాయతీ నడుస్తోందని చెప్పారు. . కొడుకును
Read Moreపవర్ కట్ లతో ఎండుతున్న పంటలు
ఎండాకాలం ప్రారంభంలోనే రైతన్నలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ కట్ లతో పంటలు ఎండుతున్నాయని మెదక్ జిల్లా లో రైతులు రోడ్డెక్కారు. నర్సాపూర్
Read Moreరాష్ట్రంలో మరింత పెరగనున్న ఎండలు
రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో రానున్న 5 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. ఈ 5 రోజుల్లో ఉష్ణోగ్రత మరో 2 నుంచి 3 డిగ్రీల
Read Moreయాదాద్రిలో మంత్రి పువ్వాడపై తేనెటీగల దాడి
యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూ
Read Moreసమతామూర్తి దర్శనానికి 4 రోజులు బ్రేక్
ముచ్చింతల్ : శంషాబాద్ సమీపంలోని సమతామూర్తి కేంద్రంలో ఈ నెల 29 నుంచి మండలాభిషేకాలు, ఆరాధనలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు
Read Moreగ్యాస్ ధరలకు నిరసనగా షర్మిల వంటావార్పు
YSRTP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర 39వరోజు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు షర్మిల. వెలిశాల గ
Read Moreచినజీయర్ లేకుండానే యాదాద్రి పున: ప్రారంభం
యాదాద్రి పునర్ నిర్మాణానికి మూహుర్తం పెట్టిన చినజీయర్... లేకుండానే దేవాలయ పున:ప్రారంభం జరిగింది. పిలిస్తే వెళ్తా.. లేకుంటే చూసి ఆనందిస్తానని చినజీయర్
Read Moreయాదగిరిగుట్ట కేసీఆర్ సొంత ఆస్తి కాదు
గవర్నర్ తమిళిసైని యాదాద్రి ప్రారంభోత్సవానికి అహ్వానించకపోవడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ సొంత భ
Read Moreదేశాన్ని కలపాలనుకుంటే RRR చూడండి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశంసలు కురిపించారు. దేశాన్ని ఐక్యం చ
Read Moreప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ సర్కారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించా
Read Moreకామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మచారెడ్డి మండలం ఘన్ పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్
Read More












