రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో రానున్న 5 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. ఈ 5 రోజుల్లో ఉష్ణోగ్రత మరో 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. మరోవైపు రానున్న 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ప్రస్తుతం అది విదర్భ నుంచి ఇంటీరియల్ కర్నాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్రమట్టం నుంచి దాదాపు 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో మరింత పెరగనున్న ఎండలు
- తెలంగాణం
- March 28, 2022
లేటెస్ట్
- గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల మద్దతు : మద్దెల శ్రీనివాస్
- మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు
- జేఈఈ మెయిన్లో మనోళ్లే టాప్
- ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ విజేతలు సిఫ్ట్ కౌర్, నీరజ్
- ఈతకువెళ్లి తండ్రీకొడుకు మృతి
- ఫైనల్లో ఇండియా ఆర్చరీ జట్లు
- ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్షా
- దీపాన్షుకు గోల్డ్
- రాష్ట్రానికి పైసా పని చేయని.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్
- లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది