ముచ్చింతల్ : శంషాబాద్ సమీపంలోని సమతామూర్తి కేంద్రంలో ఈ నెల 29 నుంచి మండలాభిషేకాలు, ఆరాధనలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు నాలుగు రోజుల పాటు భక్తులకు అనుమతి ఉండదని చిన్నజీయర్ స్వామి ప్రకటించారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఉగాది శోభతో సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం కొనసాగుతుందని చెప్పారు. ప్రతి బుధవారం యధావిధిగా సెలవు ఉంటుందని, ప్రవేశ రుసుములో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని, సెల్ ఫోన్, కెమెరాలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని చెప్పారు. ఎలాంటి ఆహార పానీయాలు లోపలికి అనుమతించమని, భక్తులందరూ నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని కోరారు.
సమతామూర్తి దర్శనానికి 4 రోజులు బ్రేక్
- తెలంగాణం
- March 28, 2022
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు