ఎండాకాలం ప్రారంభంలోనే రైతన్నలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ కట్ లతో పంటలు ఎండుతున్నాయని మెదక్ జిల్లా లో రైతులు రోడ్డెక్కారు. నర్సాపూర్, తూప్రాన్ రొడ్డు పై రాస్తారోకో నిర్వహించారు. శివంపేట మండలం పాంబండ, ఉసిరికపల్లి గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 24 గంటల కరెంట్ ఇస్తామని కేసిఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతులు.
ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో