యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బంది పైన తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ మహాకుంభ సంప్రోక్షణ పూజాకార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రాథమిక చికిత్స కొరకు పూజా క్రతువును ముగించుకున్న తర్వాత మంత్రి అజయ్ హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు.
యాదాద్రిలో మంత్రి పువ్వాడపై తేనెటీగల దాడి
- తెలంగాణం
- March 28, 2022
లేటెస్ట్
- Varalakshmi Sarathkumar: ఆ సమయంలో తన భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- టెన్త్ క్లాస్ రిజల్ట్స్ : నిర్మల్ టాప్.. వికారాబాద్ లాస్ట్
- LSG vs MI: ముంబైకు చావో రేవో.. లక్నోతో ఓడితే ఇంటికే
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
- ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను బురిడి కొట్టించారు
- రాజ్యాంగం లోని హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నం : ఎమ్మెల్యే గడ్డం వినోద్
- మే 1 నుంచి పోలింగ్ డ్యూటీపై శిక్షణ
- మా వడ్లు మాకివ్వండి..!
- ఏటూరునాగారం ఏజెన్సీలో ఈదురు గాలులతో భారీ వర్షం
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- అలర్ట్...ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్