నా యాత్ర ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు

నా యాత్ర ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నానన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన యాత్ర ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ కోసం కాదని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లు గడిచినా పేదలకు ఇవ్వలేదని చెప్పారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 11వ రోజు పాదయాత్ర చేశారు భట్టి విక్రమార్క. వందనం గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో