తెలంగాణం
తెలంగాణను బెంగాల్గా మార్చొద్దు
తెలంగాణను మరో బెంగాల్గా మార్చొద్దని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్
Read Moreమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్
మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. కుటుంబసభ్యులతో కొల్హాపూర్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో అధి
Read Moreటీఆర్ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పేదల దగ్గర నుంచి మధ్యతరగతి వరకు ఎవ్వరినీ టీఆర్ఎస్ ప్రభుత్వ
Read Moreనిరుద్యోగ సమస్యపై లోక్సభలో టీఆర్ఎస్ ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ల
Read Moreకరెంట్ చార్జీల పెంపు దారుణం
హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కరెంటు చార్జీల పెంపు సీఎం కేసీఆర్ అసమర్థ పాలన
Read Moreపెట్రోల్ రేట్లపై ఎమ్మెల్యే వెరైటీ నిరసన
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్. అసెంబ్లీలో కూడా పలు పార్టీ నేతలు కేంద్రం తీరుపై విమర్శలు గు
Read Moreపెళ్లిలో డ్యాన్స్ చేస్తుంటే ఎస్సై దాడి చేసిండు
నిర్మల్ జిల్లా పెంబి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు యాదవ కులస్థులు. రాత్రి వివాహ సంబురాల్లో ఇంటి వద్ద డ్యాన్స్ చేస్తున్న వారిని పెంబి ఎస్సై చితకబాదారన
Read Moreహైకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
హైకోర్టులో కొత్తగా నియమితులైన 10 మంది న్యాయ మూర్తులు ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర
Read Moreఉద్యోగాల పేరుతో.. రూ.రెండు కోట్ల మోసం
రైలు కింద పడి నిరుద్యోగి సూసైడ్ మిర్యాలగూడలోని ఈదులగూడలో విషాదం ప్రభుత్వ లె
Read Moreతాళాలేస్తున్రు.. తలుపులు ఎత్తుకెళ్తున్రు
పన్నుల వసూళ్లపై సర్కారు హెచ్చరికలతోనే.. ప్రాపర్టీ టాక్స్ కోసం జనాలపై పడ్డ మున్సిపాలిటీలు కట్టకపోతే దొరికింది పట్కపోతున్నరు ఇ
Read Moreఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు 28 వరకు పెంపు
హైదరాబాద్,వెలుగు: ఇంటర్ పరీక్షల ఫీజు గడువును ఫైన్తో ఈ నెల 28 వరకు పెంచినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. రూ.4వేల ఫైన్తో ఈ నెల 26 నుంచి 28దాకా స్టూడెంట్ల
Read Moreసీఎం కేసీఆర్ పై బీజేపీ నేత రవీంద్ర నాయక్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపలేదని సీఎం కేసీఆర్ను బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రవీంద
Read Moreఅమెరికాలో ఎన్ఆర్ఐలతో కేటీఆర్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అత్యధిక విజయాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అనేక అవమానాలు, అ
Read More












