ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి కన్నుమూత

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి కన్నుమూత

స్టేషన్ ఘన్పూర్: మాజీ ఉప ముఖ్య‌మంత్రి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి  తాటికొండ ల‌క్ష్మీ (87) అనారోగ్యంతో మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

మరిన్ని వార్తల కోసం..

కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తం

మూడు నెలల చిన్నారిని ఏడుసార్లు అమ్మిన్రు