తెలంగాణం

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రెడ్డి సంఘాలు

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల నేతలు. రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాట్లు చేయాలంటూ అసెంబ్లీ ముట్టడి యత్నించారు. వైశ్య సామాజిక

Read More

అసెంబ్లీలో ప్రతి ఒక్కరు శాసనసభ నిబంధనలను పాటించాలి

అసెంబ్లీలో ప్రతిఒక్కరు శాసనసభ నిబంధనలను పాటించాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రభుత్వం, స్పీకర్ కుట్రే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అని ఆరో

Read More

కందికొండకు మంత్రి ఎర్రబెల్లి నివాళి

వరంగల్: ప్రముఖ సినీ, తెలంగాణ గేయ రచయిత కందికొండ యాదగిరి పార్థివ దేహానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి,  శ

Read More

కరోనాను ఎదుర్కొనేందుకు ఐదంచెల వ్యవస్థ

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం మూడు మెడికల్ కాలేజ్ లు మాత్రమే వచ్చాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఆరేళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అన్

Read More

పాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు

వరంగల్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. కందికొండ స్వగ్రామం వరంగల్ జిల్లా, నాగుర్లపల్లిలో అంత్యక్రియలకు ఆయన కుటుంబీ

Read More

25వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 25వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో వైఎస్సార్ విగ్రహానికి పూల

Read More

డేటా సెంటర్ ఆఫీసును ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్: నానక్రామ్ గూడలోని వన్వెస్ట్లో గ్రామెనర్ ఇన్సైట్స్ డేటా సెంటర్ ఆఫీస్ను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ

Read More

వ్యవసాయ పాలసీ సర్కారుకు పట్టదా?

ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌‌ మొత్తం రూ.2,56,858.51 కోట్లు. అందులో వ్యవసాయ రంగానికి కేటాయించింది రూ.24,254 కోట్

Read More

ఈ నిలువు రాయి వెనక 3,500 ఏండ్ల చరిత్ర

హైదరాబాదు, వెలుగు: మహబూబాబాద్‌‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లారిగూడెంలో క్రీ.పూ.1500 సంవత్సరం నాటి ఇనుపయుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయి. బీచురాజుపల్ల

Read More

కలవరపెడుతున్న గన్ కల్చర్

సిద్దిపేట, వెలుగు: ఇంతకుముందు సిటీలకే పరిమితమైన గన్​కల్చర్​ఇప్పుడు జిల్లాలకూ పాకుతోంది. భూముల రేట్లు అనూహ్యంగా పెరగడంతో రియల్​ఎస్టేట్​దందా జోరందు

Read More

మూసిన గనితో ముప్పు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 2 డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని

Read More

రైతు వేదికలకు తాళాలు

70 శాతం బిల్డింగులు ఉత్తగనే.. అధికారులు ఉండరు.. సిబ్బంది లేరు  రైతులకు శిక్షణ ఇవ్వరు.. భూసార పరీక్షలు చెయ్యరు హైదరాబాద్‌&zw

Read More

అసెంబ్లీ వేదికగా కేటీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసిండు

హైదరాబాద్: కంటోన్మెంట్ కు కరెంటు, నీళ్లు బంద్ చేస్తామంటూ అసెంబ్లీ వేదికగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

Read More