తెలంగాణం
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రెడ్డి సంఘాలు
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల నేతలు. రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాట్లు చేయాలంటూ అసెంబ్లీ ముట్టడి యత్నించారు. వైశ్య సామాజిక
Read Moreఅసెంబ్లీలో ప్రతి ఒక్కరు శాసనసభ నిబంధనలను పాటించాలి
అసెంబ్లీలో ప్రతిఒక్కరు శాసనసభ నిబంధనలను పాటించాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రభుత్వం, స్పీకర్ కుట్రే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అని ఆరో
Read Moreకందికొండకు మంత్రి ఎర్రబెల్లి నివాళి
వరంగల్: ప్రముఖ సినీ, తెలంగాణ గేయ రచయిత కందికొండ యాదగిరి పార్థివ దేహానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి, శ
Read Moreకరోనాను ఎదుర్కొనేందుకు ఐదంచెల వ్యవస్థ
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం మూడు మెడికల్ కాలేజ్ లు మాత్రమే వచ్చాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఆరేళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అన్
Read Moreపాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు
వరంగల్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. కందికొండ స్వగ్రామం వరంగల్ జిల్లా, నాగుర్లపల్లిలో అంత్యక్రియలకు ఆయన కుటుంబీ
Read More25వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర
YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 25వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో వైఎస్సార్ విగ్రహానికి పూల
Read Moreడేటా సెంటర్ ఆఫీసును ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: నానక్రామ్ గూడలోని వన్వెస్ట్లో గ్రామెనర్ ఇన్సైట్స్ డేటా సెంటర్ ఆఫీస్ను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ
Read Moreవ్యవసాయ పాలసీ సర్కారుకు పట్టదా?
ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.2,56,858.51 కోట్లు. అందులో వ్యవసాయ రంగానికి కేటాయించింది రూ.24,254 కోట్
Read Moreఈ నిలువు రాయి వెనక 3,500 ఏండ్ల చరిత్ర
హైదరాబాదు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లారిగూడెంలో క్రీ.పూ.1500 సంవత్సరం నాటి ఇనుపయుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయి. బీచురాజుపల్ల
Read Moreకలవరపెడుతున్న గన్ కల్చర్
సిద్దిపేట, వెలుగు: ఇంతకుముందు సిటీలకే పరిమితమైన గన్కల్చర్ఇప్పుడు జిల్లాలకూ పాకుతోంది. భూముల రేట్లు అనూహ్యంగా పెరగడంతో రియల్ఎస్టేట్దందా జోరందు
Read Moreరైతు వేదికలకు తాళాలు
70 శాతం బిల్డింగులు ఉత్తగనే.. అధికారులు ఉండరు.. సిబ్బంది లేరు రైతులకు శిక్షణ ఇవ్వరు.. భూసార పరీక్షలు చెయ్యరు హైదరాబాద్&zw
Read Moreఅసెంబ్లీ వేదికగా కేటీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసిండు
హైదరాబాద్: కంటోన్మెంట్ కు కరెంటు, నీళ్లు బంద్ చేస్తామంటూ అసెంబ్లీ వేదికగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
Read More












