తెలంగాణం
ఇంటర్ లో ఫీజుల కట్టడి లేనట్టే
ఫీజుల చట్టం కేవలం ప్రైవేట్ స్కూళ్లకే జూనియర్ కాలేజీలకూ వర్తింపజేయాలని పేరెంట్స్ డిమాండ్
Read Moreపోస్టుల భర్తీకి రెండేండ్లు!
రోస్టర్ తేల్చడం, సిలబస్, నోటిఫికేషన్, ప్రిపరేషన్ కే మస్తు టైం దరఖాస్తు, పరీక్షలు, ఫలితాలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలకు
Read Moreతెలంగాణలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు
తెలంగాణలో పలుచోట్ల వాతావరణం చల్లబడింది. నిన్నమొన్నటి వరకు ఎండలతో ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం వర్షం పడటంతో కాస్త చల్లబడింది. హైదరాబాద్లో
Read Moreరాజ్యాంగ పరిరక్షణకు మనమంతా పూనుకోవాలి
భారత రాజ్యాంగం ఎన్నడూ లేని ప్రమాదాన్ని ఎదుర్కొంటోందన్నారు టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్. ఈ రాజ్యాంగమే లేకపోతే అడ్డంగా దోచుకోవచ్చని కొందరూ చూస్
Read Moreఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర
దేశవ్యాప్తంగా ఆప్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి. ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర
Read Moreవైఎస్ను గుర్తు చేసుకున్న విజయమ్మ
పాదయాత్ర అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచారన్నది కాదు... పరుగుపందెం అంతకంటే కాదు కాదన్నారు. ఎంత మందిని కలిసి వారి బాధలు విన్నామన్నదే ముఖ్యమన్నారు వైఎస్ విజ
Read Moreపలు హోటళ్లలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మున్సిపల్ అధికారులు. తిప్పాపూర్ లోని గీతాభవన్ హోటల్లో తనిఖీ చేశారు అ
Read Moreప్రాజెక్ట్ను ఆపాల్సిన బాధ్యత బండి సంజయ్దే
అనుమతి లేని ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం నుండి మిడ్ మానేరుకి కొత
Read Moreషేర్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో మోసం
షేర్ మార్కెట్ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న కిలాడి దంపతులు అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. నకిలీ కంపెనీలో పెట్టుబడులను పెట్టించి కోట్లాది రూపాయ
Read Moreరైతుబంధు లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదు
కాళేశ్వరం కట్టి రైతుల్ని TRS కారెక్కిస్తే.. BJP మాత్రం రైతుల మీదకు కారెక్కిచ్చిందన్నారు TRS ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎలక్షన్స్ వస్తే ఓట్ల కోసం కాంగ్రెస
Read Moreనచ్చిన కంపెనీలకు టెండర్లు ఇస్తున్నారు
సింగరేణి టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత కోమటిరె
Read Moreహైదరాబాద్ కేంద్రంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా
రాష్ట్రాన్ని, యువతను డ్రగ్స్ మహమ్మారి పట్టిపీడిస్తోందన్నారు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని డ్రగ్స్
Read Moreకోర్టులో కూడా న్యాయం జరగలేదు
హైదరాబాద్ : ప్రభుత్వం ఏకపక్షంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యేలు. తమ సస్పెన్షన్ పై అసెంబ్లీ సెక్రటరీ ప్రొసీడింగ్స్ కాపీ
Read More












