ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర

ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర

దేశవ్యాప్తంగా ఆప్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి. ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతామన్నారు. తెలంగాణలో ఆప్ ను విస్తరింపజేస్తామన్నారు. కేసీఆర్  ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. అన్నివర్గాలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఫైరయ్యారు.