YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 25వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి యాత్రను ప్రారంభించారు. దారి పొడవున్న ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు.ఆయా గ్రామాలు, ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ సిరిపురం,వేలంకి గ్రామాల నుంచి వలిగొండ మండలంలోకి ప్రవేశించనుంది ప్రజా ప్రస్థానం యాత్ర.
మరిన్ని వార్తల కోసం
అమెరికా మాజీ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్