
తెలంగాణం
బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం కొందరి కుట్ర: మధుసూదనాచారి
పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నరు కవిత చెప్పిన విషయాల గురించి ఆమెనే అడగండి బీఆర్ఎస్కు సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ఉంది
Read Moreరూ. లక్ష లోన్ కు రూ. 50 వేలు తీసుకున్నడు .. డీఎస్ ఓ కు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు
ఖమ్మం జిల్లా ఏదులాపురం సొసైటీ పీఏసీఎస్ చైర్మన్ అక్రమాలు ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అక్రమ
Read Moreఅక్కన్నపేట మండలంలో సాదాబైనామా దరఖాస్తులే అధికం
అక్కన్నపేట మండలంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 4183 క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ప్రత్యేక బృందాలు సిద్దిపేట, వెలుగు: భూ భారతి చట్టం అమలులో భా
Read Moreములుగు జిల్లాలో లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు : ఎస్పీ శబరీశ్
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లాలో 8 మంది మావోయిస్టులు శనివారం ఎస్పీ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు మిలీషియా సభ్యులకు రివార్డ్ కింద తక
Read Moreకబ్జా చెర నుంచి పార్కును కాపాడిన హైడ్రా
శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా తూముకుంటలో కబ్జాకు గురైన పార్కును హైడ్రా కాపాడింది. దాదాపు 2 వేల గజాల విస్తీర్ణంలోని పార్కును, పక్క స్థ
Read Moreతెలంగాణ జాతిపితకు నోటీసులిస్తరా?.. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోం: కవిత
ఆ బక్కమనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చింది నోటీసులకు నిరసనగా ఈ నెల 4న మహాధర్నా కేసీఆర్కు ఓ కన్ను బీఆర్ఎస్.. మరో కన్ను జాగృతి సీఎం రేవంత్ ఇప్ప
Read Moreరాలుతున్న రాజన్న కోడెలు .. మూగ జీవాలకు మృత్యు పాశానంలా తిప్పాపూర్ గోశాల
రెండు రోజుల్లో 15, వారంలో మొత్తం 30 దాకా మృతి ఇటీవల కురిసిన వర్షంతో బురదమయంగా గోశాల ఆవరణ గోశాలలో 500 కెపాసిటికి .. 1300 ఉంచడంతో ఉక్కిరిబి
Read Moreకాటేస్తున్న కరెంటు తీగలు.. మానుకోట జిల్లాలో కరెంట్షాక్తో ఐదుగురుమృతి
మానుకోట జిల్లాలో ఈఏడాది కరెంట్షాక్తో 24 మూగ జీవాలు మృతి ప్రతీ సీజన్లో ప్రమాదానికి కారణమవుతున్న విద్యుత్ తీగలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసు
Read Moreమా పార్టీని విలీనం చేయాలని బీజేపోళ్లు బెదిరించారు... లేదంటే కవితపై కేసు పెడ్తమన్నరు: శ్రీనివాస్ గౌడ్
కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు ఆమెను నానా కష్టాలకు గురిచేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని వెల్ల
Read Moreవాగులు పొంగితే రాకపోకలు బంద్ .. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 9 మండలాల్లో బ్రిడ్జిల పైనుంచి ప్రవాహాలు
లోలెవల్ బ్రిడ్జిలతో అవస్థలు హైలెవెల్ బ్రిడ్జిలతోనే సమస్య పరిష్కారం రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం వ
Read Moreయువవికాసం ఫస్ట్ లిస్ట్ రెడీ .. రూ.50 వేల నుంచి రూ.లక్షలోపు దరఖాస్తులు ఒకే
నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులు 12,634, విలువ రూ.90.71 కోట్లు కామారెడ్డిలో అప్లైచేసుకున్న వారిలో 90 శాతం వరకు సెలక్ట్ తర్వ
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కువ ఇండ్లు .. రివ్యూ మీటింగ్లో పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క
త్వరగా గ్రౌండింగ్ చేసి నిర్మాణాలకు ముగ్గు పోయాలి పోడు భూముల జోలికి పోవద్దు మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఎక
Read Moreజూన్ 12 నుంచి స్కూల్స్ రీ- ఓపెన్ .. బడి బస్సులు భద్రమేనా .. ఫిట్ నెస్ పై అధికారుల ఫోకస్
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 1,222 స్కూల్బస్సులు ఫిట్నెస్ పూర్తయినవి 270 నల్గొండ, వెలుగు : ఫిట్ నెస్ లేకపోవడం, అనుభవం లేని డ్రైవర
Read More