పీసీసీ చీఫ్ రేవంత్ ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు

పీసీసీ చీఫ్ రేవంత్ ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు

టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ భూపాలపల్లిలోని శాయంపేటలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పొల్గొంటారనే ముందస్తు సమాచారంతో పోలీసులు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే రైతు రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదంటున్న పోలీసులు జిల్లాల్లో ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.