భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: టెన్త్ స్టూడెంట్ చెరువులోఈతకు వెళ్లి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సూరారం గ్రామానికి చెందిన జక్కుల సంపత్(15) పాండురంగాపురం హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. శనివారం మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిన సంపత్ ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో ఈతకు వెళ్లాడు. ఈత పెద్దగా రాని సంపత్ లోతుకు వెళ్లడంతో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు సంపత్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని గ్రామస్తులతో కలిసి డెడ్బాడీని బయటికి తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సంపత్ మృతదేహానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళి అర్పించారు.
ఈతకు వెళ్లి టెన్త్ స్టూడెంట్ మృతి
- ఖమ్మం
- March 25, 2024
లేటెస్ట్
- పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం
- హైదరాబాద్లో రూ.23కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత
- దేవకీ నందన వాసుదేవ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- హాస్టల్ పైనుంచి దూకి ఫార్మీసీ స్టూడెంట్ ఆత్మహత్య
- కలెక్టర్ పర్యవేక్షణలో హోం ఓటింగ్
- రామారెడ్డిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత
- మావోయిస్ట్ నేత నర్సన్న అంత్యక్రియలు పూర్తి
- లక్ష్మీ కటాక్షం మూవీ మే 10న విడుదల
- రైల్వే లైను వేయించలేని అసమర్థుడు ఎంపీ అర్వింద్ : జీవన్ రెడ్డి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు