హైదరాబాద్,వెలుగు: ఏప్రిల్లో జరిగే ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ మారనున్నది. ఒకే తేదీల్లో జేఈఈ మెయిన్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండడంతో తేదీలు మార్చనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ పరీక్షలుంటాయని ఫిబ్రవరిలో ఇంటర్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేసింది. అప్పటికి జేఈఈ మెయిన్ షెడ్యూల్ రాలేదు. అయినా బోర్డు అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. తాజాగా మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంట్లో ఏప్రిల్16 నుంచి 21 వరకు ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. దీంతో ఏప్రిల్ 20న ఇంటర్ సెకండ్ లాంగ్వేజీ పేపర్–1, 21న సెకండ్ లాంగ్వేజీ పేపర్–2 పరీక్షలున్నాయి. దీంతో ఈ 2 పరీక్షల షెడ్యూల్ మార్పు జరగనుంది. జేఈఈ ప్రిపరేషన్ కోసం స్టూడెంట్లకు కొంత టైం ఇస్తారా లేక ఈ 2 ఎగ్జామ్స్ మాత్రమే చివర్లో నిర్వహిస్తారా? అనేదానిపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఇవ్వాలో రేపో నిర్ణయం రానుంది.
మారనున్న ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్
- తెలంగాణం
- March 2, 2022
లేటెస్ట్
- SRH vs PBKS: నిరాశపరిచిన ఆరంజ్ ఆర్మీ.. పంజాబ్ భారీ స్కోర్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాలు చూసి ఓటేయండి: కేటీఆర్
- అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్... పోలీసుల గాలింపు
- లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో కుండపోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
- CSK vs RCB: నో బాల్ వివాదం.. అంపైర్తో గొడవకు దిగిన కోహ్లీ
- Megastar Chiranjeevi: గెటప్ శ్రీను సినిమాపై చిరు స్పెషల్ వీడియో..మీ ప్రేమకి..సదా భక్తుడిని పద్మ విభూషణ
- Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో...
- వికారాబాద్ లో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మృతి
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..