డౌట్స్ ఉన్న విద్యార్థులు రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు

డౌట్స్ ఉన్న విద్యార్థులు రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇంటర్ బోర్డు. 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించామన్నారు అధికారులు. ఫలితాలపై డౌట్స్ ఉన్న విద్యార్థులు రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులకు 2022 ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు ఇంటర్ బోర్డు అధికారులు.