ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ

ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ

ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవి కాలం ఈ నెల 30 తో ముగుస్తుండటంతో సమీర్ శర్మను నియమించింది. అక్టోబర్ 1న సమీర్ శర్మ ఏపీసీఎస్ గా  పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. సమీర్ శర్మ 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుతం  ప్రణాళిక విభాగం స్పెషన్ చీప్ సెక్రటరీగాఉన్నారు.