ఏపీ తెలంగాణ మధ్య మరో ట్రిబ్యూనల్ వద్దు

ఏపీ తెలంగాణ మధ్య  మరో  ట్రిబ్యూనల్ వద్దు
  •    కేంద్రం గెజిట్ పై సుప్రీంకు ఏపీ
  •  విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

ఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం స్పెషల్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ పై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టను ఆశ్రయించింది. జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జల్  భూయాన్ ధర్మాసనం  విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది.