- కేంద్రం గెజిట్ పై సుప్రీంకు ఏపీ
- విచారణ ఏప్రిల్ 30కి వాయిదా
ఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం స్పెషల్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ పై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టను ఆశ్రయించింది. జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది.