24 గంటల్లో 44,684 కేసులు..520 మరణాలు

24 గంటల్లో 44,684 కేసులు..520 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తికొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 44,684 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 87,73,479 కి  చేరాయి.మరో 520 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య1,29,188 కి చేరింది. నిన్న ఒక్కరోజే 47,992 మంది కోలుకున్నారు. మొత్తం నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 81,63,572 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 4,80,719మంది ఆస్పత్రిలో ఉన్నారు. దేశంలో కరోనా ఆక్టివ్ కేసుల శాతం 5.55, రికవరీ శాతం 92.97 గా ఉండగా.మరణాల రేటు 1.47 శాతంగా ఉన్నాయి.