చిత్తూరులో జిల్లాలో ఘోరం జరిగింది. చౌడేపల్లి పెద్దకొండమరిలో వాటర్ సంపు శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైరు తెగిపోవడంతో మోటారు ట్యాంక్ లో పడిపోయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఈ ప్రమాదంలో చనిపోయిన వారు రవికుమార్ (40), రమణ (32), మునిరాజా (27) గుర్తించారు. కేసు నమోదు చేసుకునరి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరులో ఘోరం.. కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- May 19, 2023
లేటెస్ట్
- కవితను బయటకు తీసుకురావాలనే బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్: కొండా సురేఖ
- ఇండియాకు విక్టర్ రాకెట్స్
- అగ్రో కెమికల్ కంపెనీ .. ధనూకా నుంచి బయోఎరువు
- పొల్మోర్ స్టీల్ భారీ విస్తరణ .. రైళ్ల కంపెనీలకు విడిభాగాల సరఫరా
- తగ్గుముఖం పడుతున్న ప్రైవేటు పెట్టుబడులు
- పెద్దపల్లిలో వంశీకృష్ణకి బంపర్ మెజారిటీ ఖాయం : జీవన్ రెడ్డి
- కొత్త గనులు తీసుకొచ్చి.. ఉద్యోగావకాశాలు కల్పిస్తాం : గడ్డం వంశీకృష్ణ
- ఇంటర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ఆత్మహత్య
- కేసు కొట్టేయండి .. హైకోర్టులో షకీల్ కొడుకు సాహిల్ పిటిషన్
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఈరోజు గ్రామానికి మృతదేహాలు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్