ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ(మంగళవారం) సభ ప్రారంభమైనప్పటి నుంచే గందరగోళం సృష్టించారు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు పోడియం దగ్గరకు దూసుకొచ్చి… స్పీకర్ మైకును లాగేందుకు యత్నించారు. దీంతో ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వీరిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా సభలోనే ఉండిపోయిన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకి తీసుకెళ్లారు.
ఏపీ అసెంబ్లీ: ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- ఆంధ్రప్రదేశ్
- July 23, 2019
లేటెస్ట్
- వారంలోగా బకాయిలు చెల్లించకపోతే.. జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేస్కోండి : హైకోర్టు
- చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
- 280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
- చిన్న తప్పుచేసినా ఓటు చెల్లదు.. ఎమ్మెల్సీ ఓటు వేసేదిలా..
- నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వండి .. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ, టీజేఎస్ విజ్ఞప్తి
- కామారెడ్డి డీఎంహెచ్వో సస్పెన్షన్
- బీఆర్ఎస్ లీడర్పై హత్యాయత్నం
- ఆరో విడతలో 61% పోలింగ్
- కేంద్రం గోడౌన్లను తగ్గించడం వల్లే సమస్యలు : వివేక్ వెంకటస్వామి
- మేడిగడ్డ బ్యారేజీలో నాలుగు గేట్లు కట్ చేయాల్సిందే!
Most Read News
- సెలక్ట్ అయితే చాలు: చదివిస్తారు.. కొలువిస్తారు
- తెలంగాణ షిర్డీ ఎక్కడుందో తెలుసా..
- Manjummel Boys: వేశాడు.. బాగా వేశాడు.. ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత సాలిడ్ కౌంటర్
- జూన్ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే
- షుగర్ పేషంట్స్ మామిడి పండు కూడా తినొచ్చట... ఎలాగో తెలుసా....
- మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
- పోస్టాఫీసులో మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. నెలనెలా రూ.9వేలు పొందొచ్చు.. వివరాలివిగో
- ఇల్లెక్కిన ఆటో.. డ్రైవర్ను అభినందించిన నెటిజన్లు.. అసలు విషయం తెలిస్తే షాక్
- విడాకుల దిశగా హార్దిక్- నటాషా జోడి.. ఆస్తిలో భార్యకు 70 శాతం వాటా!
- ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. డెలివరీ బాయ్ ప్లాన్ తెలిస్తే షాక్