ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమర్చాయి భద్రతా బలగాలు. షోపియాన్ లోని సుగన్ ఏరియాలో ఘటన జరిగింది. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు ఉగ్రవాదులు. దీంతో ఎదురు కాల్పులకు దిగిన సీఆర్పీఎఫ్ జవాన్లు ఇద్దరు టెర్రరిస్టులను చంపేశారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు.

గుడ్ న్యూస్..ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

మేం పవర్‌‌లో ఉంటే చైనాను 15 నిమిషాల్లో విసిరేసేవాళ్లం

దేశంలో 67 లక్షలు దాటిన కరోనా కేసులు