
సహజ నటిగా తెలుగు ఇండీస్ట్రీలో పేరు తెచ్చుకున్న జయసుధ (Jayasudha)..రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. పండంటి కాపురం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి..స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి సహజ నటిగా గుర్తింపు పొందింది.
రీసెంట్ గా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్త మరణంపై షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తన భర్త నితిన్ కపూర్ చావుకు గల కారణాల గురించి మాట్లాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గతంలో తన భర్త నితిన్ ఆత్మ చేసుకున్న విషయం తెలిసిందే.
- ALSO READ | Family Star Teaser: ఇంప్రెసివ్గా ఫ్యామిలీ స్టార్ ..విజయ్కి గీత గోవిందం సక్సెస్ రిపీట్!
మరి నటి జయసుధ మాట్లాడిన ఆ విషయాలు ఏంటో చూద్దాం..తన భర్త నితిన్ ఆత్మహత్యకు..తను ఈ మాత్రం కారణం కాదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నా భర్త తమ్ముడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు.ఆయన లాగే నా భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది.అలాగే మాకు ఆత్మహత్య చేసుకునేంత అప్పులు లేవు.
నా భర్తను కాపాడుకోవడానికి చివరి వరకు ఎంతోగాను పోరాడనని..కానీ, విధి రాతను తప్పించలేక పోయాను అని ఆవేదన వ్యక్తం చేసింది.ఆయన మరణం తర్వాత చాన్నాళ్లు షాక్ లో ఉండిపోయాను.కానీ,ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.