టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం పోరాటం చేస్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి. యాసంగి ధాన్యాన్ని కొనే వరకు పోరాటం చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా వివేకానంద విగ్రమం దగ్గర మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు.
మరిన్ని వార్తల కోసం..
తమిళిసైకి కాదు.. రాజ్ భవన్కు అవమానం
పుట్టగొడుగులూ మనుషుల్లెక్కనే మాట్లాడుకుంటాయట!
ఎండలు, వడగాలులపై తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు