నిజామాబాద్: పసుపు లోడ్ తో వెళ్తున్న లారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన గురువారం పొద్దున.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి దగ్గర జరిగింది. దీంతో లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సుధాకర్, క్లీనర్ అజయ్లు గాయపడ్డారు. వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పసుపు లోడ్ తో వెళ్తున్న లారీ డిజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లు తెలిపారు. లారీలో మొత్తం 350పసుపు సంచులు ఉన్నట్లు చెప్పారు. ఒక్కో సంచి విలువ ఐదు వేల రూపాయలు ఉంటుందని పసుపు రైతులు తెలిపారు. లారీ మెండోరా వెల్గటూర్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు పసుపును తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.
పసుపు లోడ్ తో వెళ్తున్న లారీకి అగ్ని ప్రమాదం..
- తెలంగాణం
- March 12, 2020
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ
- ఫ్రీ లాంచ్ పేరుతో కోట్లు వసూలు చేసిన గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్
- దూరదర్శన్లో AI యాంకర్స్: క్రిష్, భూమి
- తెలంగాణ కిచెన్ : ఇలా ట్రై చేయండి..మామిడి పండుతో వెరైటీ వంటలు
- SRH vs KKR: వర్షం అంతరాయం.. ప్రాక్టీస్ రద్దు చేసుకున్న కోల్కతా
- Navdeep: రేవ్ పార్టీపై స్పందించిన నవదీప్..మంచే జరిగింది..ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు
- స్ట్రీమ్ ఎంగేజ్..తాత త్యాగం
- జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది: యూఐడీఏఐ
- ఇన్స్పిరేషన్..డ్రాపవుట్ నుంచి..కుబేరుడిగా..
- యూట్యూబర్..అద్దె ఆఫీస్ TO ప్రొడక్షన్ హౌజ్
Most Read News
- తెలంగాణ షిర్డీ ఎక్కడుందో తెలుసా..
- జూన్ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే
- షుగర్ పేషంట్స్ మామిడి పండు కూడా తినొచ్చట... ఎలాగో తెలుసా....
- ఇల్లెక్కిన ఆటో.. డ్రైవర్ను అభినందించిన నెటిజన్లు.. అసలు విషయం తెలిస్తే షాక్
- పోస్టాఫీసులో మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. నెలనెలా రూ.9వేలు పొందొచ్చు.. వివరాలివిగో
- విడాకుల దిశగా హార్దిక్- నటాషా జోడి.. ఆస్తిలో భార్యకు 70 శాతం వాటా!
- T20 World Cup 2024: ముంబై to USA.. అమెరికా బయలుదేరిన భారత క్రికెటర్లు
- రోహిణి కార్తె వచ్చింది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
- ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. డెలివరీ బాయ్ ప్లాన్ తెలిస్తే షాక్
- KKR vs SRH: ఐపీఎల్ ఫైనల్పై రూ. 2 కోట్లు పందెం కాసిన ర్యాపర్