మహబూబాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఆడిటర్లు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన ఎండీ సలీం పాషా ..మహబూబాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్. ఇటీవల ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. జులై 31న అతడి ఇంక్రిమెంట్లకు సంబంధించిన ఫైల్ జిల్లా ఆడిట్ ఆఫీస్ కు చేరింది. సెటిల్మెంట్చేయడం కోసం సీనియర్ ఆడిటర్ జి. శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ కిశోర్ రూ. 25 వేల లంచం అడిగారు. అంత ఇచ్చుకోలేనని, రూ. 18 వేలు ఇస్తానని ఒప్పుకున్న పాషా ఈ నెల 9న ఏసీబీని సంప్రదించాడు. వారి సూచనలతో శుక్రవారం ఆడిట్ఆఫీస్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కిశోర్ దగ్గరకు రూ.18 వేల క్యాష్తో వెళ్లాడు. సీనియర్ ఆడిటర్ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడిన కిశోర్డబ్బులు తీసుకుని లెక్కపెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత ఇద్దరి ఇండ్లల్లో తనిఖీలు చేశారు. నిందితులను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, శ్రీను , తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇంక్రిమెంట్ సెటిల్మెంట్ కోసం లంచం డిమాండ్
- తెలంగాణం
- November 19, 2022
లేటెస్ట్
- కానిస్టేబుల్ అత్యుత్సాహం.. గాయాలపాలైన ఓ కుటుంబం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం
- Lok sabha Election 2024: ఓటు వేయని మూడు గ్రామాలు .. రీజన్ ఇదే
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కమిటీ
- శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
- Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..
- నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..
- మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు
Most Read News
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం