అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన ఒక్కరోజులోనే 351 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఏడు వేల మార్కును దాటింది. ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున చనిపోగా.. మొత్తం కరోనా మరణాలు 90 కి చేరుకున్నట్లు ప్రకటించింది. తాజా కేసుల్లో 275 మంది స్థానికులు కాగా 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి, 26 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చినవారికి చెందినవని బులిటెన్ లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7071 కి పెరిగినట్లు పేర్కొంది. కేవలం నాలుగు రోజుల్లోనే వెయ్యి కేసులు పెరిగాయి. ఇప్పటివరకు 3,641 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 3,340 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు.
ఏపీలో కొత్తగా 351 కరోనా కేసులు
- Telugu States
- June 18, 2020
లేటెస్ట్
- రేచిని పోలింగ్ బూత్లో 100 శాతం ఓటింగ్
- నాటు బాంబు తిని తీవ్రంగా గాయపడ్డ ఎద్దు
- మార్కెట్ బంద్.. నిర్మానుష్యంగా జైనూర్
- సౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్
- తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
- దాక్షాయణి ఈజ్ బ్యాక్
- ఇంటర్ కాలేజీల అఫిలియేషన్లు పూర్తయ్యాకే అడ్మిషన్లు చేపట్టాలి
- చందూ ఛాంపియన్..ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- ఇటలీలో టీవీఎస్
- క్రేజీ కాంబో..రౌడీతో రౌడీ బేబీ
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?