బైక్‌పై పిడుగు పడి.. ఇద్దరు మృతి

బైక్‌పై పిడుగు పడి.. ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై పిడుగుపడి ఇద్దరు చనిపోయారు. బైక్ పై వెళ్తున్న టైమ్ లో పిడుగు పడడంతో  అక్కడే కిందపడి చనిపోయారు. ఘటనతో మంచిర్యాలలో విషాదం నెలకొంది. రాత్రి నుంచి మంచిర్యాల జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పలు చోట్ల పిడుగులు పడ్డాయని అధికారులు చెప్తున్నారు.