ఢిల్లీ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్టు 

ఢిల్లీ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్టు 

ఢిల్లీ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరూ ఆఫ్గన్ గా దేశస్తులుగా గుర్తించారు. ఇప్పటివరకు ఈ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో 50 కేజీల హెరాయిన్, 47 కేజీల మాదక ద్రవ్యాలను గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. రూ. 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ట్రావెల్ బ్యాగులు, జనపనార బస్తాలలో మాదక ద్రవ్యాలను నిల్వ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

అత్యవసరమైతే తప్ప ప్రజలు భయటకు రావొద్దు

రాష్ట్ర కాంగ్రెస్ లో మరోసారి వర్గ పోరు