సిద్దిపేట: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం జాలిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి
- తెలంగాణం
- December 12, 2020
లేటెస్ట్
- చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి
- ఈత కొడుతూ కానిస్టేబుల్ మృతి
- బీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదం: ప్రొఫెసర్ కోదండరామ్
- కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్గాంధీ
- బిహార్ రాజకీయ భవిష్యత్తు మారేనా? : పెంటపాటి పుల్లారావు
- మోదీ హయాంలో మహిళలకు రక్షణ కరువు: జైరాం రమేశ్
- ఫిజిక్స్ టఫ్.. కెమిస్ట్రీ ఈజీ .. ఈసారి యావరేజ్గా నీట్ పేపర్
- ఎండ వేడిమితో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి
- పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు 15,637 మంది ఓటర్లు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..