న్యూఢిల్లీ: కరోనా ప్రభావం వల్ల ప్రతి ఏటా జూలైలో మొదలయ్యే అకడమిక్ సెషన్లు ఈసారి సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. యూజీసీ నియమించిన ప్యానెల్ ఈ మేరకు సిఫార్సు చేసింది.విద్యా సంవత్సరంలో జాప్యం, ఆన్ లైన్ ఎడ్యుకేషన్ తదితర సమస్యలను పరిశీలించాలని రెండు కమిటీలను యూజీసీ నియమించింది.వర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ఆల్టర్నెటివ్ అకడమిక్ క్యాలెండర్పై పరిశీలనకు హర్యానా యూనివర్శిటీ వైస్ చాన్స్లర్ ఆర్సీ కుహడ్ ఆధ్వర్యంలో ఓ కమిటీని, ఆన్లైన్ ఎడ్యు కేషన్ అభివృద్ది చర్యలు సూచించేందుకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ చాన్స్లర్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలోని మరొక కమిటీని నియమించింది. ఏటా జూలైలో ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్లను ఈ ఏడాదిసెప్టెంబర్ లో మొదలుపెట్టాలని ఓ ప్యానెల్రికమండ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వర్సిటీలు ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టాలని, లేదంటే లాక్డౌన్ ముగిశాక ఎగ్జామ్స్ పెట్టాలని రెండోప్యానెల్ రిపోర్టు ఇచ్చింది. వీటిని పరిశీలించి వచ్చే వారంలో అధికారిక గైడ్ లైన్స్ విడుదలచేస్తామని హెచ్ఆర్డీ మినిస్ట్రీ అధికారులుచెప్పారు.
సెప్టెంబర్ నుంచి అకడమిక్ ఇయర్.!
- దేశం
- April 26, 2020
లేటెస్ట్
- త్వరలో పది వర్సిటీలకు కొత్త వీసీలు
- వానాకాలం ప్లాన్ రెడీ
- కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్
- ప్రశ్నించే గొంతుకను గెలిపించండి: కేటీఆర్
- సీఏఏ కింద 14 మందికి ఇండియన్ సిటిజన్ షిప్
- సింగరేణి బడుల్లో సీబీఎస్ఈ సిలబస్ !
- ఫెల్యూర్స్ను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు: హరీశ్ రావు
- సీఐ కారును పేల్చిన మావోయిస్టులు
- కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..బడ్జెట్లో 15% మైనార్టీలకే
- మే 17 నుంచి సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..