న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆటాడిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రముఖ హీరోయిన్ తాప్సీ, బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆస్తులపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో రాహుల్ పైవిధంగా కామెంట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్తోపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటి సంస్థలను ప్రభుత్వం తన ఇష్టానికి తగ్గట్లు డ్యాన్స్ చేయిస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. తమకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దుతగా నిలుస్తున్న వారిపై ఫ్రెండ్లీ మీడియాతో కేంద్రం అటాక్ చేయిస్తోందని రాహుల్ విమర్శించారు.
ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆటాడిస్తోంది
- దేశం
- March 4, 2021
లేటెస్ట్
- యూపీలో విషాదం .. బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి
- మూసీలో బోల్తా పడ్డ వాటర్ ట్యాంకర్
- కాకా చూపిన ప్రజాసేవా మార్గంలోనే మేము నడుస్తున్నమ్ : వివేక్ వెంకటస్వామి
- సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతుండు : హరీశ్రావు
- నేను బచ్చా అయితే, నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నిన్నేమనాలి.. బాబుకు జగన్ కౌంటర్..
- జొమాటోకు రూ. 11.82కోట్ల జీఎస్టీ టాక్స్ నోటీసులు
- పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చింది.. అడ్డంగా బుక్కయింది..
- ఏపీలో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్
- DC vs SRH: 11 సిక్సులు, 13 ఫోర్లు.. పవర్ ప్లే లో సన్ రైజర్స్ ఆల్టైం రికార్డ్
- కొన్నాళ్లు బతనీయకండి : పుచ్చకాయ జ్యూస్ తో.. చికెన్ బిర్యానీ వండారు
Most Read News
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం
- IPL 2024: ముంబై జట్టులో మరో వివాదం.. పాండ్యా కెప్టెన్సీపై విదేశీ క్రికెటర్ అసంతృప్తి
- వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద