బ్లాక్ ఫంగస్ కేసులపై కేంద్రం దృష్టి

బ్లాక్ ఫంగస్ కేసులపై కేంద్రం దృష్టి

బ్లాక్ ఫంగస్ కేసులపై కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కోఠి ENT హాస్పిటల్ ను పరిశీలించిన ఆయన... కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరిగాయన్నారు. ENTలో 250 వరకు బెడ్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంఫోటెరిసిన్ ఇంజెక్షన్ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టామన్న కిషన్ రెడ్డి....ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.