లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రాజీనామాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో ఎమ్మెల్యే రిజైన్ చేశారు. షికోహాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ముకేశ్ వర్మ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మాజీమంత్రి స్వామి ప్రసాద్ మౌర్యనే తమ నాయకుడని అన్నారు. ఆయనేం నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. మున్ముందు.. బీజేపీకి మరింత మంది రాజీనామా చేస్తారన్నారు ముఖేశ్ వర్మ.
యూపీలో బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై
- దేశం
- January 13, 2022
లేటెస్ట్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
- Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
- ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
- మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను నమ్మరు... ఎంపీ లక్ష్మణ్
- 2024 Hanumanth Jayanti Special: కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న
- ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్
- ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?
- శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత