బీఆర్ఎస్ నుంచి ఎంపీగా వద్ది రాజు ప్రమాణం

బీఆర్ఎస్ నుంచి ఎంపీగా వద్ది రాజు ప్రమాణం

బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి వద్ది రాజు రవిచంద్ర రాజ్యసభ మెంబర్‌‌‌‌గా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులో ఆయన ప్రమాణం చేశారు. ఫస్ట్ టైం కేవలం రెండేండ్లు మాత్రమే ఆయన ఎంపీగా కొనసాగారు. అయితే, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ వద్దిరాజుకు మరోసారి అవకాశం కల్పించింది. మరోవైపు వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్‌‌రెడ్డి ప్రమాణం చేశారు.