
వెలుగు ఓపెన్ పేజ్
స్టేట్ రిక్రూట్మెంట్ బోర్డులు సక్కగ పనిచేయాలె
జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)ఏటా ఒక క్రమ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తూ రిక్రూట్మెంట్ చేపడుతోంది. నింపబోయే పోస్టుల వివర
Read Moreభూమి పరిరక్షణ బాధ్యత అందరిది
సమస్త జీవకోటికి జీవనాధారమైన భూమి జీవరాశుల భారాన్నంతటినీ సమానంగా మోస్తోంది. భూమిని రక్షించుకోవడం పట్ల పౌరుల్లో అవగాహన లేకుండా పోతోంది. ప్రత్యేక చ
Read Moreఆనందాన్ని కబళిస్తున్న అధికారం
‘‘ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే అనురాగపు అంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం’’ అంటారు మహాకవి శ్రీశ్రీ ఓ కవిత(మహాప్ర
Read Moreవారసత్వ సంపదను కాపాడుకుందాం
‘‘భారతదేశం నా మాతృభూమి... సుసంపన్నమైన, బహు విధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి నేను సర్వదా కృషి చేస్తాను..&
Read Moreవిశ్లేషణ: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలె
ఏండ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగా
Read Moreవిశ్లేషణ: దళితులకు కాంగ్రెస్ మళ్లా దగ్గరైతదా?
కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా దళితులే వెన్నెముక. జాతిపిత మహాత్మాగాంధీ తన పొలిటికల్ మిషన్ అయిన దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి సమాంతరంగా అంటరానితనా
Read Moreవిశ్లేషణ: రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా మార్పు లేదు
తెలంగాణ ఏర్పాటై ఏడున్నరేండ్లు కావొస్తున్నా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. కేసీఆర్నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బీస
Read Moreగడీలపాలన విముక్తి కోసమే.. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర
గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెల
Read Moreఅంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలె
డబ్బు, అధికారం, కులం, మతం అన్ని రంగాల్లో పెత్తనం చెలాయిస్తున్న నేటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరాన్ని చెబుతున్
Read Moreవిశ్లేషణ: రాజకీయ లబ్ధి కోసమే వడ్ల డ్రామా!
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న ముచ్చట మరిచిన కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడారు. వరి వేయవద్దని
Read Moreవిశ్లేషణ: ఎస్జీటీ పోస్టులు డీఎడ్ అభ్యర్థులకే దక్కాలె
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)పోస్టులకు డిప్లొమా ఇన్ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని 2011లో సుప్రీంకోర్టు స్పష్ట
Read Moreవిశ్లేషణ: పంచాయితీ ఆపి వడ్లు కొనాలె
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లెటర్ రాసి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వడ్లు కొనాల్సింది పోయి ధర్నాలు చేస్తుండటం బాధాకరం. సమస్యకు పరిష్క
Read Moreవిశ్లేషణ: ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల సక్సెస్ డౌటే
ఎప్పుడూ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ.., కేంద్ర ఆధిపత్యాన్ని ఒప్పుకోబోమని చెప్పే పలు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఢిల్లీ వైపు చూస్తుండటం కొ
Read More