హైదరాబాద్ : MRO విజయారెడ్డి సజీవ దహన ఘటనపై నిరసనగా మరో రెండు రోజులు బంద్ పాటిస్తామని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తాసీల్దార్లు, వీఆర్వో, వీ ఆర్ ఏ, రెవెన్యూ సర్వీసెస్ తో కూడిన జేఏసీ బంద్ ప్రకటన చేసింది. ఈ దారుణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, విజయా రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జేఏసీ కోరింది. ఈ ఘటనలో ఎమ్మార్వో ని కాపాడబోయి మృతి చెందిన డ్రైవర్ గురునాథం కుటుంబానికి తమ వంతు సాయంగా ఉద్యోగులంతా ఒకరోజు జీతాన్ని ఇవ్వనున్నట్టు జేఏసీ తెలిపింది. ప్రభుత్వం కూడా అతని కుటుంబానికి ఆర్ధిక సాయం చేయాలని కోరింది.
విజయా రెడ్డి హత్య: మరో రెండు రోజులు రెవిన్యూ ఉద్యోగులు బంద్
- తెలంగాణం
- November 6, 2019
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ