వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అందించాలని నిరసన తెలియజేశారు. తాగునీరు లేక తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు. రుద్రగూడెం గ్రామస్తుల ధర్నాతో జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. ఆందోళన విరమించాలని కోరడంతో ధర్నా నిలిపివేశారు.
మిషన్ భగీరథ నీళ్ల కోసం ధర్నా..ట్రాఫిక్ జామ్
- వరంగల్
- January 31, 2023
లేటెస్ట్
- 12 పరుగులకే ప్రత్యర్థి జట్టు ఆలౌట్.. టీ20 క్రికెట్లో జపాన్ సంచలనం
- SRH vs LSG: టాస్ గెలిచిన లక్నో.. హైదరాబాద్ జట్టులో లంక మిస్టరీ స్పిన్నర్
- గుజరాత్ లో భూకంపం.. ప్రస్తుతానికి అంతా కూల్
- ఆర్టిస్టులను అరెస్ట్ చేస్తారా : ఫేక్ వ్యూస్ చేశాడని వ్యక్తి అరెస్ట్..
- Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకునేది ఎప్పుడంటే?
- 4వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్..కేవలం 164ఓటర్ల కోసమట ..ఎక్కడంటే..
- రేషన్ కార్డు ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : శ్రీధర్ బాబు
- SRH vs LSG: కనిపించని వరుణుడి జాడ.. ఉప్పల్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్న అభిమానులు
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay ట్రాన్జక్షన్లపై లిమిట్
- చిక్కుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ .. విమానాల రద్దుపై ప్రభుత్వం సీరియస్
Most Read News
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- KIA EV3 ఎలక్ట్రిక్ SUVను మే 23న లాంఛింగ్
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- భారీ వర్షం.. యాదాద్రి ఆలయంలో కొట్టుకుపోయిన చలువపందిళ్లు, రేకుల షెడ్డు
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay ట్రాన్జక్షన్లపై లిమిట్