టీఆర్ఎస్, టీడీపీ, నుండి బీజేపీలోకి వలసలు రావడం సంతోషకరమన్నారు ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామి. సిద్దిపేటలో బీజేపీ కార్యాలయంలో పలువురు ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ ..దేశం మొత్తం ఇపుడు బీజేపీ వైపు చూస్తోందన్నారు. వరదలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారన్నారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ని కూడా రిటైర్డ్ అయిన అధికారిని నియమించి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. బీజేపీ తరఫున వచ్చే నిధులను వాడుకుంటున్నారు, కానీ ప్రచారం చేయడం లేదన్నారు. ప్రధాన మంత్రి ఫోటో పెట్టాలిసి వస్తుందని పథకాలను ప్రజలకు చేరనియ్యడం లేదన్నారు. కేంద్ర అమృత పతాకం కింద రూ. 250 కోట్లు సిద్దిపేట పట్టణానికి వచ్చాయన్నారు.
దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది
- తెలంగాణం
- April 8, 2021
లేటెస్ట్
- ఎవరీ వర్షా ప్రియదర్శిని.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం నవీన్ పట్నాయక్
- ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
Most Read News
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం