స్కూళ్లకు రూ.2 కోట్లు ఇచ్చిన వీఎస్టీ

స్కూళ్లకు రూ.2 కోట్లు ఇచ్చిన వీఎస్టీ

హైదరాబాద్​, వెలుగు: సీటీ  కేంద్రంగా పనిచేస్తున్న వీఎస్టీ ఇండస్ట్రీస్ ​రూ. 2 కోట్ల కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్​) నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని నాలుగు గవర్నమెంట్​ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది.  హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న తూప్రాన్,  బ్రాహ్మణపల్లిలో స్కూళ్లను నిర్మించింది.  తరగతి గదులను,  టాయిలెట్ బ్లాక్‌‌‌‌లను రిపేర్​ చేసింది.