మహేశ్వరం చెక్​పోస్ట్​ను తనిఖీ చేసిన సీపీ

మహేశ్వరం చెక్​పోస్ట్​ను తనిఖీ చేసిన సీపీ

నర్సంపేట, వెలుగు :  నర్సంపేట మండలం మహేశ్వరం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్​పోస్టును వరంగల్​ సీపీ అంబర్​ కిశోర్​ఝా మంగళవారం తనిఖీ చేశారు. పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే నాలుగు ప్రధాన రహదారుల్లో చెక్​పోస్టులను ఏర్పాటు చేశారు.

  సీపీ మహేశ్వరం చెక్​పోస్టును  తనిఖీ చేసి చెక్​పోస్టు పనితీరును పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు  సూచనలు ఇచ్చారు